కడదాకా జగన్ వెంటే: బాలనాగిరెడ్డి
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన కథనాలను ఆయన బుధవారమిక్కడ ఖండించారు. కావాలనే ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాల నాగిరెడ్డి అన్నారు. కడదాకా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు.
|
No comments:
Post a Comment